వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శ్రీవాణి కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 5 వేల దేవాలయాలను నిర్మించాలనే ఆలోచన ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ ఆలయాలకు శ్రీవారి సేవకులను అనుసంధానం చేసే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 65 దేవాలయాలు టీటీడీతో అనుసంధానమై ఉన్నాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

