వార్తలకు తిరిగి వెళ్లండి

రానున్న మూడు గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో ఈ ప్రభావం ఉంటుందని చెప్పింది. కొత్తూరు, హిరమండలం, శ్రీముఖలింగం, సోంపేట, నరసన్నపేట మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆరుబయట చెట్ల కింద, పాడుబడిన విద్యుత్ స్తంభాల కింద ఉండరాదని హెచ్చరించింది.
Comments
Loading comments...

