వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర్ ఆలయంలో శ్రావణ మాసం చివరి సోమవారం భస్మ హారతికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
భక్తుల రాకతో ఆలయంలో సందడి నెలకొంది. భస్మ హారతిని వీక్షించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
Comments
Loading comments...

