వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్రాబాద్ మండలలోని ZP బాలికల పాఠశాలలో 50 ఏళ్ల కిందట నిర్మించిన తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి.
వాటిని తొలగించకపోవడంతో పిచ్చిమొక్కలతో పాటు, విషపురుగులు తిరుగుతుండడంతో విద్యార్థులు ఆ వైపు వెళ్లేందుకు భయపడుతున్నారు. నిరుపయోగంగా ఉన్న గదులు తొలగిస్తే విద్యార్థులకు ఆటస్థలం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఉపాధ్యా యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

