Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్ 1న కరువు మండలాల ప్రకటన

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 2:25 PM అమరావతిGeneral
అక్టోబర్ 1న కరువు మండలాల ప్రకటన - Udayam
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించి, అక్టోబర్ 1న కరువు మండలాలను శాస్త్రీయ పద్ధతిలో ప్రకటించాలని స్పష్టం చేశారు. ఎలాంటి పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, కేంద్రానికి ప్రతి నెలా నివేదికలు పంపడంతో పాటు ఉద్యాన పంటలను కాపాడేందుకు క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...