Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దంపతుల పరస్పర దాడి.. ముక్కు, ప్రైవేట్ పార్ట్‌పై గాయాలు

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 1:36 PM జాతీయంGeneral
దంపతుల పరస్పర దాడి.. ముక్కు, ప్రైవేట్ పార్ట్‌పై గాయాలు - Udayam
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లాలో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు పరస్పరం దాడులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘర్షణలో భర్త భార్య ముక్కును కొరకగా, భార్య తన భర్త ప్రైవేట్ పార్ట్‌ను కొరికిందని అత్త ఆరోపించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...