Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 1:34 PM హైదరాబాద్General
శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి - Udayam
శంషాబాద్‌ సమీపంలోని పాలమాకుల వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పిన కారు కల్వర్టును ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గణేష్ నిమజ్జనోత్సవంలో పాల్గొని తిరిగి వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...