వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అల్టిమేటం జారీ చేసిన మరుసటి రోజే సీఎం చంద్రబాబు స్పందించారు.
అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం, అక్టోబర్ 1న కరువు మండలాలను అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేయడంతో పాటు తాగు, సాగునీటి పరిస్థితులపై దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

