Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐతో మానవాళికి వినాశనం లేదు: జెన్సన్ హువాంగ్

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 1:30 PM జాతీయంGeneral
ఏఐతో మానవాళికి వినాశనం లేదు: జెన్సన్ హువాంగ్ - Udayam
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల 2030 నాటికి ప్రపంచం అంతమవుతుందన్న వాదనలను ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ పూర్తిగా తోసిపుచ్చారు. మరోవైపు టెక్ పరిశ్రమలో మాత్రం ఏఐ భద్రత, నియంత్రణలు మరియు సంభావ్య ముప్పులపై పరిశోధకులు, సీఈవోల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...