వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లాలో సహారా బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ కోదండ రామ్ కు బాధితుల పక్షాన సంఘం నాయకులు హైదరాబాద్ లో వినతి పత్రం అందజేశారు . సహారా లో పొదుపు చేసిన బాధితులు ఎంతో మంది నష్టం జరిగిన తీరును అసంబ్లీలో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు .
నిరుపేద కుటుంబాలకు చెందిన వారే సహరలో పొదుపు చేశారని వారు గుర్తు చేశారు . న్యాయం చేయాలని కోరారు .
Comments
Loading comments...

