వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిక్స్ సదస్సు సందర్భంగా అతిథులకు కేవలం శాకాహార భోజనం వడ్డించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. అత్యధిక శాతం ప్రజలు మాంసాహారులని తెలిసి కూడా విందులో మాంసాహారాన్ని విస్మరించడం సరికాదన్నారు.
సదస్సు విజయవంతం కావడాన్ని కాంగ్రెస్ సహించలేకనే ఇలాంటి అర్థంపర్థం లేని విమర్శలు చేస్తోందని బీజేపీ నేతలు తిప్పికొట్టారు.
Comments
Loading comments...

