Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్‌ 28 నుండి ఎమ్మెల్సీ ఓటర్ దరఖాస్తు స్వీకరణ

Follow Udayam on Google
anji kummari Sep 19, 2026 4:57 PM మహబూబ్‌నగర్General
సెప్టెంబర్‌ 28 నుండి ఎమ్మెల్సీ ఓటర్ దరఖాస్తు స్వీకరణ - Udayam
మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా తయారీకి కసరత్తు ప్రారంభం అయ్యినట్టు గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ శనివారం ఒక ప్రకటన లో తెలిపారు.డీనోవో పద్ధతిలో ఓటర్ల జాబితా ఉంటుందన్నారు. 2027 మార్చిలో ఈ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కానున్న నేపథ్యంలో, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు.

Comments

G
Loading comments...