వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా DMHO మేరకు ఎస్ఎస్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో ఇవాళ ఎన్సీడీ (అసాంక్రమిక వ్యాధులు)పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి సబ్ సెంటర్ పరిధిలో అర్హులైన ప్రజలకు ఎన్సీడీ పరీక్షలు నిర్వహించి, వ్యాధులను ముందస్తుగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమావేశంలో వైద్య సిబ్బంది పాల్గొని సబ్ సెంటర్ల వారీగా పురోగతిపై చర్చించారు.
Comments
Loading comments...

