వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశిత సర్వేలను వారంలోగా పూర్తిచేసి GMCని రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ కె.మయూర్ అశోక్ సచివాలయాల ప్రత్యేకాధికారులను ఆదేశించారు.
GMC కౌన్సిల్ హాలులో శనివారం వార్డు సచివాలయాలకు ప్రత్యేకాధికారులుగా నియమించబడిన అధికారులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. సచివాలయాల్లో కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండటంలేదనే ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు.
Comments
Loading comments...

