Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్టీల మోసాలతో సామాన్యుల సొమ్ముకు గండి

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 10, 2026 2:27 PM పశ్చిమగోదావరి General
చిట్టీల మోసాలతో సామాన్యుల సొమ్ముకు గండి - Udayam
ప్రైవేటు చిట్టీల నిర్వాహకుల మోసాలతో సామాన్య కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. నమ్మకంగా వ్యవహరించి రూ.లక్షల్లో వసూలు చేస్తున్న నిర్వాహకులు తర్వాత పరారవుతున్నారని బాధితులు చెబుతున్నారు. భీమవరంలో ఓ మహిళ రూ.1.20 కోట్లు వసూలు చేసి పరారైనట్లు బాధితులు తెలిపారు. నరసాపురంలో రూ.2 కోట్లు, మొగల్తూరులో రూ.కోటికి పైగా వసూలు చేసి నిర్వాహకులు పరారైనట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...