వార్తలకు తిరిగి వెళ్లండి

సందీప్ కిషన్, దర్శకుడు ఉగంధర్ ముని కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘కరికాల’. ఫస్ట్లుక్లో కత్తి పట్టిన యోధుడిగా, గుర్రంపై సింహంతో కనిపించిన సందీప్ ఆకట్టుకున్నారు.
చందమామ కథల స్ఫూర్తితో ఫాంటసీ నేపథ్యంగా రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. తొలి భాగం 2027 జులై 2న, రెండో భాగం అక్టోబర్ 28న విడుదల కానుంది.
Comments
Loading comments...
