Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ఇసుక లారీ యజమానుల జైల్‌ భరో

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 10, 2026 4:51 PM హైదరాబాద్తెలంగాణ
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఆటోనగర్‌లో జైల్‌ భరో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లారీ యజమానులు, కార్మికులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా లారీ యజమానులు, కార్మికులు నిరసన తెలిపారు.

Comments

G
Loading comments...