వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీని మండల స్థాయిలో మరింత బలోపేతం చేయాలని ఏఐసీసీ సెక్రటరీ సంపత్కుమార్ సూచించారు. ఇటీవల అలంపూర్ మండల అధ్యక్షుడిగా నియమితులైన లక్ష్మేందర్ మంగళవారం హైదరాబాద్లో సంపత్కుమార్ను కలిసి శాలువాతో సన్మానించారు. లక్ష్మేందర్ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి మండలంలో పార్టీని పటిష్ఠం చేయడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

