వార్తలకు తిరిగి వెళ్లండి

యాదవ సంఘం, బీసీ సంఘం ఆధ్వర్యంలో బీసీ మండల్ కమిషన్ ఛైర్మన్ బీపీ మండల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సమీపంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, సంఘం సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బీసీల సామాజిక, విద్యా, ఉద్యోగ హక్కుల కోసం బీపీ మండల్ చేసిన కృషి మరువలేనిదని నాయకులు కొనియాడారు.
Comments
Loading comments...

