వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ చవితి సందర్భంగా సైబరాబాద్ పోలీసులు భద్రతా మార్గదర్శకాలపై అవగాహన వీడియోను విడుదల చేశారు. విగ్రహాల రవాణా, స్థాపన సమయంలో విద్యుత్ శాఖ, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
సరైన వాహనాలు, అవసరమైతే క్రేన్లు ఉపయోగించాలని భక్తులకు గుర్తుచేశారు. ప్రజల భద్రతే తమ బాధ్యతని పేర్కొంటూ పండుగను సురక్షితంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

