వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద మండలంలోని ఓ పాఠశాలలో సైబర్ మోసాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ‘సురక్ష కా తిరంగా’ కార్యక్రమంలో సైబర్ మోసాల పట్ల ప్రజలు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
ASI రమణ, శ్రీనివాస్, కానిస్టేబుల్ కళాశాల వైన్స్ ప్రిన్సిపాల్ ప్రేమలత, మౌలిక రాథోడ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

