Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ బాధితులకు సత్వర సహాయం

Follow Udayam on Google
sanjay Sep 20, 2026 5:49 PM జాతీయంGeneral
సైబర్ బాధితులకు సత్వర సహాయం - Udayam
మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదగా, వ్యవహరించాలని మెట్పల్లి డీఎస్పీ రాములు సూచించారు. సైబర్‌ మోసాల బాధితులకు సత్వర సహాయం అందించాలని, ఫిర్యాదులను బాధ్యతగా స్వీకరించాలని తెలిపారు. గణేష్‌ ఉత్సవాల్లో శాంతిభద్రతలకు చర్యలు చేపట్టాలన్నారు.

Comments

G
Loading comments...