వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ జిల్లా చింతపల్లిలోని శ్రీషిర్డీ సాయిబాబా ఆలయంలో దైవభక్తితో పాటు దేశభక్తిని చాటుతున్నారు. ఎనిమిదేళ్లుగా రోజూ మధ్యాహ్నం 12.30 గంటలకు హారతి సమయంలో భక్తులతో జాతీయ గీతాన్ని ఆలపింపజేస్తున్నారు.
ప్రజల్లో దైవభక్తితోపాటు దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ మంచికంటి ధనుంజయ తెలిపారు.
Comments
Loading comments...

