Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగర్‌లో దూకితే నీళ్లున్నాయో తెలుస్తుంది: జగదీశ్‌రెడ్డి

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 1:38 PM హైదరాబాద్General
మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వెళ్లి నాగార్జునసాగర్‌లో దూకితే నీళ్లు ఉన్నాయో లేదో తెలుస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...