Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలంలో 24,28 మధ్య పవిత్రోత్సవాలు

Follow Udayam on Google
Harika Aug 24, 2026 10:43 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భద్రాచలంలో 24,28 మధ్య పవిత్రోత్సవాలు - Udayam
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 24 నుంచి 28 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో కె.దామోదర్‌రావు తెలిపారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ శుద్ధీకరణ కోసం ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఏడాది పొడవునా పూజల్లో తెలియక జరిగిన దోషాల వల్ల ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 24 నుంచి 28 వరకు స్వామివారి నిత్యకల్యాణాలు నిర్వహించబోతున్నట్లు తెలిపార

Comments

G
Loading comments...