వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 24 నుంచి 28 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో కె.దామోదర్రావు తెలిపారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ శుద్ధీకరణ కోసం ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఏడాది పొడవునా పూజల్లో తెలియక జరిగిన దోషాల వల్ల ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 24 నుంచి 28 వరకు స్వామివారి నిత్యకల్యాణాలు నిర్వహించబోతున్నట్లు తెలిపార
Comments
Loading comments...

