వార్తలకు తిరిగి వెళ్లండి

గురు పౌర్ణమిని పురస్కరించుకొని వనపర్తి జిల్లా అమరచింతలోని షిరిడి సాయి ఆలయంలో భక్తిశ్రద్ధలతో సామూహిక సాయి సత్యవ్రతం నిర్వహించారు. బాబాకు ప్రత్యేక అభిషేకాలు, కాగడా హారతి ఇచ్చి పూజలు చేశారు.
మానవాళికి జ్ఞానాన్ని అందించిన వేదవ్యాసుని స్మరిస్తూ గురు పూర్ణిమ జరుపుకోవడం సనాతన ధర్మ సంప్రదాయమని పూజారులు పేర్కొన్నారు. సాయి సేవా సమితి ప్రతినిధులు, భక్తులు ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు.
Comments
Loading comments...
