వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ మండలం శాత్రాజ్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు సబ్జూనియర్స్ బాలుర సాఫ్ట్బాల్ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఈ నెల 11 నుంచి 13 వరకు బెల్లంపల్లిలో పోటీలు జరిగాయి.
విద్యార్థులు రాచర్ల వేణు, మొగిలి విష్ణు, గుడిసె ప్రవచన్, జిల్ల శివకుమార్, గుంటి మని చరణ్, రెండుమిద్దెల శ్రీహర్షను ఉపాధ్యాయులు అభినందించారు.
Comments
Loading comments...

