Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిషావు ప్రాజెక్టుపై ఆరు రాష్ట్రాల సీఎంల ఒప్పందం

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 2:42 PM జాతీయంGeneral
కిషావు ప్రాజెక్టుపై ఆరు రాష్ట్రాల సీఎంల ఒప్పందం - Udayam
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో కిషావు ప్రాజెక్టుపై ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, ఢిల్లీ, హరియాణా సీఎంలు అవగాహన ఒప్పందం (MoA)పై సంతకాలు చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌, కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌, పాల్గొనే రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...