Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాంకేతిక లోపంతో నిలిచిన ఎలక్ట్రికల్ బస్సు

Follow Udayam on Google
sudheer Sep 19, 2026 11:08 PM కరీంనగర్General
సాంకేతిక లోపంతో నిలిచిన ఎలక్ట్రికల్ బస్సు - Udayam
కరీంనగర్ కోర్టు చౌరస్తా వద్ద గోదావరిఖని వెళ్తున్న జేబీఎం ఎలక్ట్రికల్ బస్సు వైరింగ్ లోపంతో ఆగిపోయింది. ఇదే ప్రాంతంలో తరచూ బస్సులు నిలిచిపోవడం ప్రయాణికులను ఇబ్బంది పెడుతోంది. పదే పదే ఈ ఘటనలు పునరావృత్తం కావడంపై విమర్శలు వస్తుండటంతో, ఆర్టీసీ అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...