వార్తలకు తిరిగి వెళ్లండి

మహాత్మా గాంధీ స్ఫూర్తితో ప్రతి ఏడాది స్వచ్చత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిది గజపతి రాజు తెలిపారు.
శనివారం జమ్ము కోమటి చెరువు వద్ద నిర్వహించిన “స్వచ్చతా హీ సేవా - 2026" కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 'స్వచ్చతా హీ సేవా'ను సామాజిక ఉద్యమంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

