వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ ఉమ్మడి మండలంలోని ఊరుకొండపేట ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డిని మిడ్జిల్ మండల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

