Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు మున్సిపల్ కార్యాలయంలో మూలకు చేరిన వాహనాలు

Follow Udayam on Google
B Ganga Sep 13, 2026 7:05 PM పార్వతీపురం మన్యంGeneral
సాలూరు మున్సిపల్ కార్యాలయంలో లక్షలాది రూపాయలు విలువ చేసే వాహనాలు మూలకు చేరి వృథాగా పడి ఉన్నాయి. రోడ్డు శుభ్రం చేసే వాహనాలు మరమ్మతులకు గురి కాగా.. మరికొన్ని వాహనాలు పూర్తిగా పాడవ్వడంతో మూలకు చేరాయి. దీంతో ఈ వాహనాలు తుప్పుపట్టి పోతున్నాయని, అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Comments

G
Loading comments...