వార్తలకు తిరిగి వెళ్లండి
రూ.30 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం.

అల్వాల్ సర్కిల్ తుర్కపల్లి డివిజన్ పరిధిలోని ప్రేమ్నగర్ కాలనీ, సాయినగర్ కాలనీలో రూ.30 లక్షల వ్యయంతో మంజూరైన సీసీ రోడ్డు పనులను మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ సోమవారం కాలనీవాసులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Comments
Loading comments...