Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డుపై బిచ్చగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే!

Follow Udayam on Google
SHRUTHI Sep 15, 2026 9:44 AM జాతీయంGeneral
రోడ్డుపై బిచ్చగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే! - Udayam
మహారాష్ట్రకు చెందిన బిజెపి సంపన్న ఎమ్మెల్యే పరాగ్‌ షా ఆధ్యాత్మిక గురువు సూచన మేరకు భద్రత, ఖరీదైన కార్లను పక్కనపెట్టి ముంబై వీధుల్లో భిక్షాటన చేశారు. ఎలాంటి గుర్తింపు లేకుండా రోడ్డుపై కూర్చుని ప్రజలను సహాయం కోరగా, సాధారణ ప్రజలు, వ్యాపారులు స్పందించిన తీరు తన జీవితంలో వాస్తవ పరిస్థితులను నేర్పించిందని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...