వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన గిరిప్రదక్షిణను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. స్వామివారి నామస్మరణ చేస్తూ కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు.
అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో, అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
Comments
Loading comments...

