వార్తలకు తిరిగి వెళ్లండి

రాజేంద్రనగర్ బుద్వేల్ బృందావన కాలనీలో వినాయకచవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. కొమురవెళ్లి మల్లన్న ఒడిలో ఉన్న బొజ్జ గణపయ్య భక్తులను ఆకట్టుకుంటున్నాడు.
వినాయకుడి ఆశీస్సులతో బృందావన కాలనీలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని కమిటీ సభ్యులు కోరుకున్నారు.
Comments
Loading comments...

