వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా సిద్ధిరామేశ్వరనగర్ కు చెందిన సరిత కృష్ణకు మంజూరైన రూ. 22,000 CMRF చెక్కును గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాణి శ్రీనివాస్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు లింగం, మాజీ ఎంపీటీసీ మీనా దుర్గ బాబు, మహిళా నాయకులు సునీత, కళావతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

