Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ బస్సుపై రాళ్లదాడి

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 31, 2026 9:20 AM ఖమ్మంGeneral
ఆర్టీసీ బస్సుపై రాళ్లదాడి - Udayam
బూర్గంపాడు మండలంలోని మణుగూరు ఎక్స్‌రోడ్డు వద్ద విజయవాడ నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై రాళ్లతో దాడి చేసి, అద్దాలు పగలగొట్టి డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారు. సైడ్‌ ఇవ్వలేదనే కోపంతో ఏటపాక మండలానికి చెందిన పోలమంచి శివ మద్యం మత్తులో ఈ దాడికి పాల్పడినట్లు డ్రైవర్ పెదపూడి భరత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...