వార్తలకు తిరిగి వెళ్లండి

సంతమాగులూరు మండలం కామేపల్లికి చెందిన కూరపాటి రామలక్ష్మణుడు (50) శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
నర్సరావుపేట నుంచి బైక్పై వస్తుండగా పెట్లూరివారిపాలెం వద్ద వేగంగా వచ్చిన ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Loading comments...

