Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 9:15 AM జాతీయంGeneral
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి - Udayam
వినాయక చవితి పండుగ ముగించుకుని బెంగళూరుకు తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మద్దూరు తాలూకాలో వీరి వాహనాన్ని ఎదురుగా వచ్చిన పాల ట్యాంకర్ ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

Comments

G
Loading comments...