Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

13 కోట్లతో రాజోలు రోడ్ల అభివృద్ధి

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 4:42 PM కోనసీమGeneral
13 కోట్లతో రాజోలు రోడ్ల అభివృద్ధి - Udayam
రాజోలు నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. బుధవారం సఖినేటిపల్లి మండలంలోని 6 గ్రామాల్లో సుమారు రూ.13 కోట్లతో చేపట్టనున్న 10 రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వి.వి.మెరక, కేశవదాసుపాలెం, అంతర్వేదికర, గుడిమూల, అప్పనరామునిలంక, శృంగవరప్పాడు గ్రామాల్లో ఈ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...