Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-జపాన్ వాణిజ్య ఒప్పందం పునఃసమీక్ష

Follow Udayam on Google
Sai Aug 26, 2026 4:39 PM జాతీయంGeneral
భారత్-జపాన్ వాణిజ్య ఒప్పందం పునఃసమీక్ష - Udayam
భారత్-జపాన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)ను ఆధునికీకరించి, దాని పరిధిని విస్తరించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఒప్పందం కుదిరి 15 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో సమీక్షపై ఇరు దేశాలు చర్చించాయని చెప్పారు. జపాన్ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెంచేందుకు ఆసక్తి చూపుతున్నాయని గోయల్ తెలిపారు. అయితే CEPA సమీక్షకు సంబంధించిన నిబంధనలపై ఇంకా పని ప్రారంభం కాలేదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...