Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్తదానం చేసిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 17, 2026 5:13 PM విజయనగరంGeneral
రక్తదానం చేసిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి - Udayam
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పావని ఐదవసారి రక్తదానం చేసారు. గురువారం గజపతినగరం మండలం మరుపట్లి గ్రామ బాలాజీ పాలిటెక్షికల్‌ కళాశాలలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆమె రక్తదానం చేశారు. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ ప్రధాని మోడీ దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని, ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...