వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిర్ ఇండియా రిఫండ్ సమయాన్ని 14 రోజుల నుంచి కేవలం 4 గంటలకు తగ్గించింది. ఇందుకోసం సేల్స్ఫోర్స్కు చెందిన ఏజెంట్ఫోర్స్ ప్లాట్ఫామ్ సేవలను వినియోగిస్తున్నట్లు తెలిపింది. టికెట్పై పేరు సవరణ సమయాన్ని కూడా 3 రోజుల నుంచి 30 నిమిషాలకు తగ్గించింది.
ప్రయాణికులు వివిధ సమస్యలపై పంపే ఈమెయిల్స్కు AI సిస్టమ్ ఒకే రిప్లైలో సమాధానం ఇస్తుందని వెల్లడించింది.
Comments
Loading comments...

