వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన చాంబరు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి భద్రత ప్రతిఒక్కరి బాధ్యత అని, ప్రాణరక్షణను విస్మరించకూడదని స్పష్టం చేశారు. రోడ్లపై ఆపిన వాహనాలకు సుమారు రూ.3,000 వరకు జరిమానా విధించి కట్టడి చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

