వార్తలకు తిరిగి వెళ్లండి

ఉండవల్లిలో శుక్రవారం జరిగిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రతిభావంతులను తీర్చిదిద్దే కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని అన్నారు.
విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోలో నైపుణ్య శిక్షణ తప్పనిసరి చేయాలని ఆదేశించారు. 10 ఏపీఆర్ విద్యా సంస్థలను 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా అభివృద్ధి చేయాలని బోర్డు ఆమోదించింది.
Comments
Loading comments...

