వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్లు, కార్య క్రమాలకు ఆధార్, రేషన్ కార్డునే రెసిడెన్స్ ప్రూఫ్ గా వినియోగించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. కేంద్ర విద్యా సంస్థల్లో అడ్మిషన్లు, రిక్రూట్మెంట్స్ కోసమే రెసిడెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వాలని తెలిపింది.
ఒకసారి జారీ చేస్తే సరిపోతుందని వెల్లడించింది. గిరిజన కుటుంబాల వారికి ఆధార్ నమోదు, అప్డేట్ కోసం రెసిడెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఇటీవల జీవో ఇచ్చిన విషయం తెలిసిందే.
Comments
Loading comments...

