వార్తలకు తిరిగి వెళ్లండి

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని మంత్రి సవిత తెలిపారు. ఇందుకోసం న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
రొద్దం మండలం కోగిరలో నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో 85 శాతం మేర కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.
Comments
Loading comments...

