Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

FTS సేవలు పునరుద్ధరించాలని వినతి

Follow Udayam on Google
Harika Sep 01, 2026 4:08 PM ఆదిలాబాద్General
FTS సేవలు పునరుద్ధరించాలని వినతి - Udayam
భూభారతి ప్రాజెక్టులో పనిచేస్తున్న 636 మంది ఫీల్డ్‌ టెక్నికల్‌ స్టాఫ్‌ సేవలను 2026–27 ఆర్థిక సంవత్సరానికి పునరుద్ధరించాలని కోరుతూ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. 2018 నుంచి రెవెన్యూ శాఖకు సాంకేతిక సేవలు అందిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని ఎమ్మెల్యేను కోరారు.

Comments

G
Loading comments...