Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

FCRA బిల్లుపై ప్రధానికి విజ్ఞప్తి

Follow Udayam Digital on Google
వైష్ణవి శర్మ Aug 08, 2026 11:50 AM ఆల్ ఇండియా జాతీయ
FCRA సవరణ బిల్లును పునర్‌వ్యవస్థీకరించాలని అమెరికా సెనేటర్‌ టిమ్‌ షీహీ, డాక్టర్‌ కేఏ పాల్‌తో కలిసి భారత ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. FCRA సవరణ బిల్లులోని అంశాలను పునఃపరిశీలించి, అవసరమైన మార్పులు చేయాలని వారు కోరినట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Comments

G
Loading comments...